ఖమ్మంలో అమరవీరులకు మంత్రి తుమ్మల నివాళులు | THUMMALA tribute to the martyrs in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో అమరవీరులకు మంత్రి తుమ్మల నివాళులు

Jun 2 2016 11:07 AM | Updated on Sep 4 2017 1:30 AM

ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం నివాళులు అర్పించారు.

ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిమ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల అంతకుముందు ఇల్లెందు క్రాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement