లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి | three persons dies as road accident in karepally | Sakshi
Sakshi News home page

లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి

Nov 7 2016 7:56 AM | Updated on Aug 30 2018 4:10 PM

లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి - Sakshi

లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి

కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కారేపల్లి(ఖమ్మం జిల్లా): కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement