తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా.. కాలిబాటలోని దర్శనానికి 6 గంటలు పడుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో, కాలిబాట దర్శనానికి ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.