తిప్పర్తి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా చూడాలని సర్వశిక్ష అభియాన్ ఈఈ వైద్యం భాస్కర్ సూచించారు. సోమవారం తిప్పర్తిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 513 పాఠశాలల్లో టాయిలెట్లకు, తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.ఈ పనులను నెల రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్తవాటిని నిర్మించేందుకు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కేజీబీవీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ.. తరగతి గదుల నిర్మాణం కోసం తన సొంత నిధుల్లో పదిశాతం ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణశ్రీ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ రఘు, యాదయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
నీటి సౌకర్యం ఉండేలా చూడాలి
Published Mon, Sep 19 2016 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
చంద్రబాబు వల్లే అన్యాయం
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
జనసేన, టీడీపీకి రాంరాం
సంక్షేమం సగం బలం
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement