సూసైడ్ నోటు కలకలం | sucide note tention at visakhapatnam | Sakshi
Sakshi News home page

సూసైడ్ నోటు కలకలం

Aug 21 2015 11:11 PM | Updated on May 3 2018 3:17 PM

గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది.

విశాఖపట్నం:  గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది. అసిస్టెంట్ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మీకి సూసైడ్ నోటు ఇచ్చి ఆర్ఐ పడాలు వెళ్లిపోయింది. డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆర్ఐ అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement