
విద్యార్థి దుర్మరణం
సూళ్లూరుపేట : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ఎస్.సమీర్ (18) స్థానికంగా ఉన్న సత్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
Dec 1 2016 11:44 PM | Updated on Nov 9 2018 4:36 PM
విద్యార్థి దుర్మరణం
సూళ్లూరుపేట : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ఎస్.సమీర్ (18) స్థానికంగా ఉన్న సత్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.