
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరిగెల మహేశ్ అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చెన్నూర్కు చేరుకుంది.
Jul 31 2016 5:22 PM | Updated on Sep 4 2017 7:13 AM
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరిగెల మహేశ్ అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చెన్నూర్కు చేరుకుంది.