నెల్లూరు(బందావనం): రాష్ట్రస్థాయి స్టూడెంట్స్ ఒలింపిక్స్కు జిల్లా క్రీడాకారుల ఎంపికను ఆది,సోమవారాల్లో నిర్వహించారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ్రెడ్డి ఎంపికల వివరాలను వెల్లడించారు. బాలాజీనగర్, సరస్వతినగర్, కలివెలపాళెంలోని స్వామిదాస్, మోడరన్ స్కూల్, రెయిన్బో స్కూళ్ల మైదానాల్లో అండర్ 10 నుంచి అండర్–22 వరకు అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అథ్లెటిక్స్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన, టీం ఈవెంట్లలో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేసినట్లు వివరించారు. సెప్టెంబరు 10,11 తేదీల్లో నెల్లూరులో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ సందీప్, సభ్యులు హరికష్ణ, మల్లికార్జున, ఆదినారాయణ తదితరులు ఎంపికలను పర్యవేక్షించారన్నారు.
రాష్ట్రస్థాయి స్టూడెంట్ ఒలింపిక్స్కు క్రీడాకారుల ఎంపిక
Published Mon, Aug 22 2016 10:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement