తిరుమలలో కొద్దిగా పెరిగిన రద్దీ | rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొద్దిగా పెరిగిన రద్దీ

Dec 16 2016 7:57 AM | Updated on Sep 4 2017 10:53 PM

తిరుమలలో కొద్దిగా పెరిగిన రద్దీ

తిరుమలలో కొద్దిగా పెరిగిన రద్దీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో గత మూడు రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ కొద్దిమేర పెరిగింది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో గత మూడు రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ కొద్దిమేర పెరిగింది. శుక్రవారం ఉదయం సమయానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement