నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Published Sat, Oct 1 2016 8:23 PM

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పోరంకిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన యనిగళ్ల భరత్‌కుమార్‌ శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన రూ.1,00,011 విరాళాన్ని ఆలయ ఈవో అచ్యుతరామయ్యకు ఇచ్చారు. అనంతరం దాతలకు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement