ఎర్రచందనం దుంగల పట్టివేత | redwood logs seged in mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Apr 27 2016 3:14 PM | Updated on Sep 3 2017 10:53 PM

తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది.

తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో ఎర్రచందనం దుంగలు నిల్వ ఉంచిన సమాచారంతో బుధవారం పోలీసులు వాటిని గుర్తించారు. సుమారు 20 నుంచి 30 దుంగల వరకు ఉన్నట్టు సమాచారం. అటవీ అధికారులు వచ్చి ధ్రువీకరించాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement