రేషన్‌ బియ్యం పట్టివేత | ration rice captured | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

May 14 2017 11:54 PM | Updated on Sep 5 2017 11:09 AM

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

డోన్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యాన్ని ప్యాపిలి ఎస్‌ఐ తిమ్మయ్య స్వాధీనం చేసుకున్నారు.

- కర్ణాటకకు తరలిస్తుండగా తనిఖీలు
- 440 ప్యాకెట్లు స్వాధీనం
 
ప్యాపిలి : డోన్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యాన్ని ప్యాపిలి ఎస్‌ఐ తిమ్మయ్య స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పెద్దమ్మ డాబా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటక వైపు వెళ్తున్న లారీ(కేఏ40 ఏ 8384)ని నిలిపి చెక్‌ చేయగా విషయం బయటపడింది. లారీలో ఉన్న 22 టన్నుల రేషన్‌ బియ్యం (440 పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ వెంకటేశ్వర్లును (కొచ్చెర్వు) అదుపులోకి తీసుకుని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement