నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి | One killed in a road accident at nimmanapalli .. | Sakshi
Sakshi News home page

నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Nov 23 2015 5:55 PM | Updated on Apr 3 2019 7:53 PM

నిమ్మనపల్లి మండలం కొల్లసానివారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నిమ్మనపల్లి మండలం కొల్లసానివారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కొల్లసానివారి పల్లె గ్రామానికి చెందిన నర్సింహులు(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement