శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 80,547మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.