మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారి ఎన్ రమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
కేతేపల్లి :
మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారి ఎన్ రమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎదడి నేపథ్యంలో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి మాత్రమే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.