భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల | minister eetala rajender visits mission bhagiratha work place at timmapur | Sakshi
Sakshi News home page

భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల

Jan 1 2017 12:52 PM | Updated on Jul 11 2019 5:33 PM

భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల - Sakshi

భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల

మిషన్ భగీరథ పనులను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు

తిమ్మాపూర్: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement