వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కల్కూరి సత్తయ్య(59) అనే కౌలు రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.