భద్రాచలంలో ప్రముఖులు | kishan reddy in godavari pushkaralu in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలంలో ప్రముఖులు

Jul 14 2015 7:27 AM | Updated on Sep 3 2017 5:29 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

భద్రాచలం(ఖమ్మం జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భద్రాచలం వద్ద పుష్కర స్థానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుష్కర స్థానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement