రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు | Hundi counting at Rajarajeswari Temple | Sakshi
Sakshi News home page

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Sep 28 2016 1:40 AM | Updated on Oct 20 2018 6:19 PM

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు - Sakshi

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్‌ సెంటర్‌ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు.

నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్‌ సెంటర్‌ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది జూలై 5 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు భక్తులు రూ.14,62,619 మొత్తాన్ని సమర్పించారన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్, ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement