ఐదుగురు అరెస్ట్: నాటు తుపాకీలు స్వాధీనం | Five persons arrested in Ahobilam | Sakshi
Sakshi News home page

ఐదుగురు అరెస్ట్: నాటు తుపాకీలు స్వాధీనం

Jul 14 2015 9:34 AM | Updated on Apr 4 2019 5:25 PM

కర్నూలు జిల్లా అహోబిలంలో పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

కర్నూలు : కర్నూలు జిల్లా అహోబిలంలో పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement