నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ దాడులు | Excise attacks on the preparation of natusara | Sakshi
Sakshi News home page

నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ దాడులు

Jul 31 2016 4:49 PM | Updated on Sep 5 2018 8:43 PM

టి.సుండుపల్లి మండలం కుప్పగుట్టపల్లి శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

టి.సుండుపల్లి మండలం కుప్పగుట్టపల్లి శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీదారులు అధికారుల రాకతో పరారయ్యారు. ఈ దాడుల్లో రాయచోటి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఈఎస్‌టీఎఫ్ కడప ఇన్‌స్పెక్టర్ వెంకట రమణలు తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement