పటాన్చెరు టౌన్ : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు పటాన్చెరు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన అనుచరులను పోలీసులు జి.ఎం.ఆర్ ఫంక్షన్హాల్ వద్ద అరెస్టు చేశారు. మల్లన సాగర్ నిర్వాసితులతో ప్రధాని మోడీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటానని జగ్గారెడ్డి గతంలో చేసిన ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోడీ పర్యటనకు ఎటువంటి విఘాతం కలుగకుండా జగ్గారెడ్డితోపాటూ ఆయన అనుచరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జగ్గారెడ్డి అరెస్టు వార్త విన్న ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రకరణ్ పోలీస్స్టేషన్కు తరలివెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు
Published Sun, Aug 7 2016 7:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement