ముగిసిన శ్రావణమాసం ఉత్సవాలు | end of sravanamasa festival | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రావణమాసం ఉత్సవాలు

Sep 4 2016 12:39 AM | Updated on Oct 1 2018 6:33 PM

ముగిసిన శ్రావణమాసం ఉత్సవాలు - Sakshi

ముగిసిన శ్రావణమాసం ఉత్సవాలు

ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలు శనివారం తెల్లవారు జామున ముగిశాయి. నెల రోజుల పాటు వైభవంగా నిర్వహించారు.

ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలు శనివారం తెల్లవారు జామున ముగిశాయి. నెల రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయ కార్యనిర్వాహణాధికారి మల్లికార్జున ప్రసాద్‌ ఆధ్వర్యంలో దేవాలయంలోని ధ్వజస్తంభానికి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఎల్లెల్సీ కాలువలో గంగ పూజను చేపట్టి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
– కౌతాళం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement