గిరిజన గూడాల్లో ప్రబలుతున్న అతిసారం | diarrhea in visakhapatnam agency area | Sakshi
Sakshi News home page

గిరిజన గూడాల్లో ప్రబలుతున్న అతిసారం

Jul 29 2016 8:29 AM | Updated on Sep 4 2017 6:57 AM

విశాఖపట్నం జిల్లా గిరిజన గూడాల్లో అతిసారం మహమ్మరి ప్రబలుతోంది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా గిరిజన గూడాల్లో అతిసారం మహమ్మరి ప్రబలుతోంది. జిల్లాలోని హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన యువకుడు అతిసారం బారిన పడి పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది.

ఈ మధ్య కాలంలో నిమ్మలపాడులో అతిసారంతో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో సుమారు 20 మంది గిరిజనులు అతిసారం బారిన పడి బాధపడుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement