అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల | Cricket tournament inauguration by etela rajender | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల

Aug 15 2015 4:32 PM | Updated on Sep 3 2017 7:30 AM

అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల

అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల

దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎన్నటికీ మరువరాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

కరీంనగర్ : దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎన్నటికీ మరువరాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో అమరవీరుల స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గాంధీజీ చూపిన మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, పెద్దపల్లి నగర ఛైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement