
గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులకు మండలంలోని ధర్మారం(బి)గురుకుల కళాశాలలో శనివారం జిల్లా కో–ఆర్డినేటర్ జె.సాయినాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
Jul 23 2016 10:11 PM | Updated on Sep 4 2017 5:54 AM
గురుకుల ‘డిగ్రీ’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులకు మండలంలోని ధర్మారం(బి)గురుకుల కళాశాలలో శనివారం జిల్లా కో–ఆర్డినేటర్ జె.సాయినాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.