
విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి
ఆత్మకూర్(ఎస్) : ఆకతాయిల పనో, గిట్టనివారి పనోగాని నీటిలో విషం కలపడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని కోటపహడ్ ఆవాసం తెట్టెకుంటతండాలో శనివారం చోటుచేసుకుంది.
Aug 13 2016 6:40 PM | Updated on Sep 28 2018 3:41 PM
విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి
ఆత్మకూర్(ఎస్) : ఆకతాయిల పనో, గిట్టనివారి పనోగాని నీటిలో విషం కలపడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని కోటపహడ్ ఆవాసం తెట్టెకుంటతండాలో శనివారం చోటుచేసుకుంది.