బండరాయితో మోది దారుణ హత్య | Brutal murder in nalgonda district | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది దారుణ హత్య

Mar 24 2016 7:51 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది.

నిడమనూరు: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిడమనూరు మండలం వల్లభాపురంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement