నర్సింహులపేట తహసీల్దార్గా పనిచేస్తున్న అమర్నాథ్ను మరి పెడకు బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
మరిపెడ తహసీల్దార్గా అమర్నాథ్
Sep 2 2016 11:42 PM | Updated on Apr 4 2019 2:50 PM
హ్మకొండ అర్బన్ : నర్సింహులపేట తహసీల్దార్గా పనిచేస్తున్న అమర్నాథ్ను మరి పెడకు బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.మరి పెడ తహసీల్దార్గా ఉన్న మంజుల కొద్ది రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమర్నాథ్ మరిపెడ ఇన్చార్జి తహసీల్దార్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయననే పూర్తిస్థాయి తహసీల్దార్గా నియమిం చారు. అమర్నాథ్ బదిలీతో నర్సిం హుపేట తహసీల్దార్ పోస్టు ఖాళీ అయింది.
Advertisement
Advertisement