ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ | alertness at ghats | Sakshi
Sakshi News home page

ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ

Sep 23 2016 8:07 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ

ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ

కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి దృష్ట్యా ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు రెవెన్యూ సిబ్బందికి సూచించారు. కృష్ణలంకలోని పలు ఘాట్‌లతో పాటు కరకట్ట ప్రాంతాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఘాట్‌లలో స్నానాలు చేసేందుకు ఎవరిని దిగనీయొద్దని సూచించారు.

విజయవాడ (కృష్ణలంక) : 
కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి దృష్ట్యా ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు రెవెన్యూ సిబ్బందికి సూచించారు. కృష్ణలంకలోని పలు ఘాట్‌లతో పాటు కరకట్ట ప్రాంతాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఘాట్‌లలో స్నానాలు చేసేందుకు ఎవరిని దిగనీయొద్దని సూచించారు. ముంపునకు గురయ్యే నదిపరివాహ ప్రాంతాల్లో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement