కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి | actions on colleges student leaders demand | Sakshi
Sakshi News home page

కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Apr 5 2017 12:15 AM | Updated on Apr 3 2019 8:51 PM

ప్రశ్నపత్రాన్ని బయటి వ్యక్తులకు పంపిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎస్కేయూ : ప్రశ్నపత్రాన్ని బయటి వ్యక్తులకు పంపిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌ బాబుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌రెడ్డి, నాయకులు క్రాంతికిరణ్, హేమంత్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement