ఎంఈఓ పోస్టుల భర్తీకి 9న కౌన్సెలింగ్‌ | 9th councelling of meo posts | Sakshi
Sakshi News home page

ఎంఈఓ పోస్టుల భర్తీకి 9న కౌన్సెలింగ్‌

Aug 3 2017 9:48 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో అర్హులైన ప్రధానోపాధ్యాయులను బదిలీపై నియమించేందుకు ఈనెల 9న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో అర్హులైన ప్రధానోపాధ్యాయులను బదిలీపై నియమించేందుకు ఈనెల 9న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే ఆమోదించిన సీనియార్టీ జాబితా ప్రకారమే ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. సీరియల్‌ నంబరు 220 నుంచి (పాండరంగ) అర్హులైన హెచ్‌ఎంలు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement