40 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్ | 40 Red Sandal Wood tamil workers arrested In YSR District | Sakshi
Sakshi News home page

40 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్

Nov 6 2015 3:57 PM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ పరిధిలో తమిళ కూలీల నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కడప: వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ పరిధిలో తమిళ కూలీల నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాయచోటి ప్రాంతంలో 40 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement