
200 మంది ముస్లింల పుష్కర స్నానం...
దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Aug 19 2016 4:58 PM | Updated on Oct 16 2018 6:01 PM
200 మంది ముస్లింల పుష్కర స్నానం...
దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.