పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

Published Wed, Sep 14 2016 8:35 AM

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి - Sakshi

హైదరాబాద్‌ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు  రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Advertisement
Advertisement