అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో అక్రమంగా తరలిస్తోన్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.