15 మంది విద్యార్థినులకు అస్వస్థత | 15 students suffer food poisoning | Sakshi
Sakshi News home page

15 మంది విద్యార్థినులకు అస్వస్థత

Oct 20 2016 3:06 PM | Updated on Sep 4 2017 5:48 PM

కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

విజయనగరం: కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా మెరకముడిదం మండలంలోని కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో.. పాఠశాల సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement