లండన్: ఈ ఏడాది షిర్డీ సాయి పల్లకీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు న్యూ ఇంగ్లాండ్ షిర్డీ సాయి దేవాలయం (ఎన్ఈఎస్ఎస్పీ) గురువారం లండన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ పల్లకీ వేడుకలు మే 23వ తేదీన ప్రారంభమై... జూలై 31తో ముగుస్తాయని తెలిపింది. కాగా ఈ ఏడాది పల్లకీ వేడుకల్లో ఓ ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొంది. సాయిబాబాకు ప్రత్యేక దేవాలయాన్ని మసాచూసెట్స్లోని గ్రోటన్లో 28 ఏకరాల సువిశాలమైన ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పింది. అందుకోసం మే 24వ తేదీన భూమి శుద్దీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్ఈఎస్ఎస్పీ వివరించింది.
అందుకోసం ఇప్పటికే భారత్ నుంచి గంగా, గోదావరి నదల నుంచి నీటిని లండన్ తీసుకువచ్చినట్లు చెప్పింది. ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే అని ఎన్ఈఎస్ఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్ఈఎస్ఎస్పీ స్థాపించి తొమ్మిదేళ్లు అయిందని తెలిపింది.
అలాగే లండన్లో చేపడతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ ఎలా బాగస్వామ్యం అవుతుంది విశదీకరించింది. గత తొమ్మిదేళ్లుగా ఎన్ఈఎస్ఎస్పీ స్థానికంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించింది. అలాగే లండన్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ ఎలా భాగస్వామ్యమైనది సోదాహరణలతో పేర్కొంది.
న్యూలండన్లో మే 23 నుంచి సాయి పల్లకి ఉత్సవం
Published Thu, Apr 30 2015 1:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement