గోల్కొండ: తనను వెంబడిస్తున్న పోకిరీకి ఓ యువతి చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన ఆదివారం మెహిదీపట్నం ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన ఓ యువతి బైక్పై మెహిదీపట్నం వైపు వస్తుండగా, తనను ఓ యువకుడు బైక్పై వెంబడిస్తున్నట్లు గుర్తించింది. రేతిబౌలి మీదుగా ఆసిఫ్నగర్ ఏసీపీ కార్యాలయం వద్దకు రాగానే ఆమె నడిరోడ్డుపై బైక్ను ఆపి తనను వెంబడిస్తున్న యువకుడి వాహనానికి అడ్డుకుని అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో సదరు యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. తనను అడ్డుకున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుండగుడిని పట్టుకోకపోగా, తనను ఎందుకు ఆపారని నిలదీసింది.
పోకిరీపై దాడి
Published Mon, Jan 6 2020 10:10 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement