తిరుమలలో మహిళ ఆత్మహత్య

Unidentified Woman Suicide At Tirumala Supadam - Sakshi

సాక్షి, తిరుమల : సుపథం ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుర్తుతెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top