ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు

విశాఖపట్నం: జిల్లాలోని జి.మాడుగుల మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్దిగరువు సమీపంలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను హతమార్చారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో వీరిని కాల్చి చంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను నుర్య, కిశోర్‌గా గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top