నర్సాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం | Road Accident In Narsapur At Medak District | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం

May 17 2020 7:54 AM | Updated on May 17 2020 8:28 AM

Road Accident In Narsapur At Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలోని నర్సాపూర్‌ సమీపంలో ఆదివారం ఉదయం హోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిప్పర్‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. (కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!)

కృష్ణాలో రోడ్డు ప్రమాదం:
జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి కోల్‌కత్తాకి చెందిన మినరుల్లేగా పోలీసులు గుర్తించారు. బస్సు చెన్నై నుంచి కోల్‌కత్తాకి 30 మంది వలస కూలీలతో వేళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement