కువైట్‌లో తెలుగువారి మృతి | Road Accident In Kuwait Two Telugu People Died | Sakshi
Sakshi News home page

Dec 27 2018 8:27 AM | Updated on Dec 27 2018 10:19 AM

Road Accident In Kuwait Two Telugu People Died - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కువైట్‌ సిటీ : కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు రాయచోటికి చెందినవారు కాగామరొకరు కాకినాడ వాసిగా గుర్తించారు. వీరు కైరవాన్ ప్రాంతంలో ఇంటిపనులు చేసి జీవనం సాగిస్తున్నట్టుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement