సాక్షి, అనకాపల్లి : విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం జంక్షన్లో శుక్రవారం ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో స్నేహితులు కత్తితో17 చోట్ల పొడిచి హతమార్చారు. ఇదే ఘర్షణలో తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గోవాడ గిరిబాబు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనకాపల్లి మండలానికి చెందిన పండు, లచ్చతో పాటు మరో వ్యక్తి, దర్జీనగర్కు చెందిన లాలం పరమేశ్ (28), గిరిబాబులు మామిడిపాలెం జంక్షన్లోని మద్యం దుకాణానికి వెళ్లారు.
బీరు తెచ్చే విషయమై పరమేశ్, పండుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చివరకు పండు తన స్నేహితులు లచ్చ, మరో వ్యక్తి సహకారంతో పరమేశ్ను కత్తితో పొడిచాడు. 17 కత్తిపోట్లకు గురైన పరమేశ్ తీవ్ర రక్త స్రావంతో నడిరోడ్డుపై అక్కడికక్కడే మృతి చెందాడు. పరమేశ్ను కాపాడేందుకు ప్రయత్నించిన గిరిబాబుపై కూడా దాడి చేశారు. అతని చెవి, ఛాతిపైన గాయాలయ్యాయి. గిరిబాబు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
విశాఖజిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Published Sat, Nov 18 2017 8:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement