అనాథ పిల్లలతో భిక్షాటన!

హైదరాబాద్: అనాథ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారనే ఫిర్యాదుతో వనస్థలిపురంలోని గ్రేషియస్ పారడైస్ అనాథ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో బాలల సంరక్షణ కమిటీ అధికారులు ఈ దాడులు జరిపారు. ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ ఉద్యోగి సత్యానంద్‌ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఆశ్రమంలోని18 మంది అనాథ పిల్లలను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top