ప్రకాశ్‌కు పసిడి  | Sajan Prakash, Arvind Mani clinch seven medals for India | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌కు పసిడి 

May 8 2018 1:11 AM | Updated on May 8 2018 8:24 AM

Sajan Prakash, Arvind Mani clinch seven medals for India  - Sakshi

న్యూఢిల్లీ: మలేసియా ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ మెరిశాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రకాశ్‌ పసిడి పతకం గెలిచాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో ప్రకాశ్‌ ఒక నిమిషం 58.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు.

ఈ క్రమంలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement