న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సంస్థ విక్రయించే ఆరు ఎంపిక చేసిన డివైస్ల ద్వారా ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్ధ, బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని మైక్రోమ్యాక్స్ సీఈఓ వినీత్ తనేజా చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా 3 నెలలకు 2జీబీ డేటా చొప్పున ఏడాది పాటు ఇంటర్నెట్ ఉచితమని వివరించారు.
ఫీచర్ ఫోన్లపై ఉచిత వాయిస్ కాల్స్(నెట్పై) పొందవచ్చని పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ ఎక్స్070, ఎక్స్088 (ఫీచర్ ఫోన్లు), ఏ37, ఏ37బి (స్మార్ట్ఫోన్లు), పీ410ఐ (ట్యాబ్లెట్), ఎంఎంఎక్స్377జీ(డేటాకార్డ్)లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని వివరించారు. ఈ ఆఫర్తో వినియోగదారులకు హై స్పీడ్ 3జీ డేటాను అందిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏఎన్ రాయ్ చెప్పారు. ఇప్పటికే 2,300కు పైగా నగరాల్లో 3జీ సర్వీసులందిస్తున్నామని, మరిన్ని నగరాలకు ఈ సర్వీసులందజేస్తామని వివరించారు.
మైక్రోమ్యాక్స్ డివైస్లపై ఉచితంగా ఇంటర్నెట్
Published Wed, Sep 17 2014 12:50 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement