వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నల్లబెలూన్ల ఎగరవేత | YSRCP flays black baloons in vijayawada | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నల్లబెలూన్ల ఎగరవేత

Oct 23 2015 2:39 PM | Updated on May 29 2018 4:23 PM

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు విజయవాడలో వైఎస్సార్‌సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు.

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు విజయవాడలో వైఎస్సార్‌సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి నేతృత్వంలో 200 మంది కార్యకర్తలు ఒంటికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. అనంతరం నల్ల రంగు బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని గౌతంరెడ్డి విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement