'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు' | ysr district ysrcp leaders slams cm chandrababu on destroying local governments | Sakshi
Sakshi News home page

'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'

Mar 19 2017 12:28 PM | Updated on Jul 28 2018 3:39 PM

జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

వైఎస్‌ఆర్‌ జిల్లా: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు అన్నిస్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement