ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ: వైఎస్ జగన్ | ys jagan mohan reddy slams chandra babu over handri neeva water issue | Sakshi
Sakshi News home page

ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ: వైఎస్ జగన్

Feb 6 2017 1:58 PM | Updated on Jul 25 2018 4:42 PM

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని కోరుతూ ఆయన నేతృత్వంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
Advertisement
 
Advertisement
Advertisement